HomeNewsTelanganaసోషల్ మీడియా పై మంత్రి అసహనం DESK TEAM2025-03-15 తెలంగాణ న్యూస్ వెలుగు : సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ అవసరమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సామాజిక మాధ్యమాల వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కరోనా సమయంలో అందించిన సేవలను సైతం విమర్శించారని పేర్కొన్నారు. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!