
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
ఆదిలాబాద్; ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2025లో భాగంగా పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!