స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

Telangana:   వనపర్తిలో ఎంఎస్ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకై ఇస్తున్న రాయితీలపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై ప్రారంభించారు. యువతకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS