
స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారభించిన సిఎం
కందుకూరు న్యూస్ వెలుగు : రాష్ట్రంలో పరిశుభ్రతను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు వీలుగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ‘స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం కందుకూరులో ప్రారంభించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!