స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారభించిన సిఎం

స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారభించిన సిఎం

కందుకూరు న్యూస్ వెలుగు : రాష్ట్రంలో పరిశుభ్రతను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు వీలుగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ‘స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు శనివారం కందుకూరులో ప్రారంభించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS