హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి

హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి

నంద్యాల: జిల్లా కేంద్రంలో  మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలసి ప్రారంభించారు.

పిల్లలకు చిన్నతనం నుంచే దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్య్వహారాలు , దేశ భక్తి వంటి విషయాలను నేర్పించడంలో కీలక భూమికను ఉపాద్యాయులదే నాని మంత్రి  అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!