
హిమాలయాలకు వెళుతున్నారా? పవన్తో మోదీ సరదా సంభాషణ
న్యూస్ వెలుగు; దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసిన మోదీ.. హిమాలయాలకు వెళుతున్నారా పవన్..? అని ప్రశ్నించారు. ఎన్డీయే నేతలంతా చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Was this helpful?
Thanks for your feedback!