హోంమంత్రిని కలిసిన విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌

హోంమంత్రిని కలిసిన విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌

న్యూస్ వెలుగు అమరావతి : విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రఖార్ జైన్ విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను  మర్యాదపూర్వకంగా కలిశారు.

రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో విపత్తుల నిర్వహణలో, ప్రజలను ఆ విపత్తుల నుంచి అప్రమత్తం చేసే విషయంలో అనుసరించాల్సిన మార్గాలపై ప్రధానంగా చర్చించడం జరిగిందని అధికారులు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!