
హోళగుంద ఎస్ఐను కలిసిన గెజ్జేహళ్ళి గ్రామస్థులు
హోళగుంద,న్యూస్,వెలుగు:మండల నూతన ఎస్ఐగా భాద్యతలు స్వీకరించిన ఎస్ఐ బాల నరసింహులును గెజ్జేహాళ్ళి గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువ,పూలమాలలు వేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షులు హరుణ్ భాష,ఎర్రి స్వామి,అనిల్ స్వామి,శేక్షవలి,బోయ రాము,బిజెపి రామలింగ,నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!