
ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
తెలంగాణ : భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన ముర్ము గారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ దత్తాత్రేయ , శాసనమండలి చైర్మన్ గుట్ట సుకేందర్ , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM