నడికుడి గ్రామంలో అవగాహన

నడికుడి గ్రామంలో అవగాహన

పల్నాడు జిల్లా : ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ఆదేశాల మేరకు గురువారం దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో సిసి కెమెరాల ఆవశ్యకత గురించి మరియు డ్రోన్ యొక్క టెక్నాలజీ గురించి గ్రామ పెద్దల సమక్షంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి సిఐ భాస్కర్ ,దాచేపల్లి ఎస్సై మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!