సహాయ మంత్రికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు

సహాయ మంత్రికి ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు

ఏపీ న్యూస్ వెలుగు :  కేంద్ర విద్యత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు మహా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకోర్ విజయవాడ లో బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా.. బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS