
ఆలూరు న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడంతో పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి మొలగవల్లి రామకృష్ణ సైతం పాల్గొని గురు ప్రాధాన్యత గురించి తెలిపారు . గురువులు లేనిదే ఎవరు ఉన్నత స్థాయికి చేరుకొలేరన్న వారు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

