
30 కోట్లకు పైగా ఆ పథకాన్ని పొందారు..!
న్యూస్ వెలుగు :ఈ-శ్రమ్ పోర్టల్లో 30 కోట్ల 68 లక్షలకు పైగా అసంఘటిత కార్మికులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం తెలియజేసింది. అసంఘటిత కార్మికుల సమగ్ర జాతీయ డేటాబేస్ను రూపొందించడానికి ఈ పోర్టల్ 2021లో ప్రారంభించబడింది. నిన్న లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా, కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ, మొత్తం నమోదైన కార్మికులలో 53 శాతం కంటే ఎక్కువ మంది మహిళలేనని అన్నారు.
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM