
4.35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తెలంగాణ న్యూస్ వెలుగు : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నేడు మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 4.35 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM