
కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
చిత్తూరు  : ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
 చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ప్రజా ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు
 చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ప్రజా ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM