NSGని స్థాపించి నేటికి 40 ఏళ్లు : ప్రధాని

NSGని స్థాపించి నేటికి 40 ఏళ్లు : ప్రధాని

ఢిల్లీ :  బ్లాక్ క్యాట్స్‌గా పిలిచే జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం.. NSGని స్థాపించి నేటికి 40 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. NSG వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ NSGని వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని .. భ‌ద్ర‌తా ద‌ళానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. NSG సిబ్బంది, వారి కుటుంబాలకు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS