
ఎన్నికలు సజావుగా జరపండి: ఉషశ్రీ చరణ్
Satyasayi District : శ్రీ సత్య సాయి జిల్లాలో గాండ్లపేట, రామగిరి, రొద్దంలో మండలాలలో జరగబోయే ఎంపీపీ ఎన్నికకు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించాలని జిల్లా కలెక్టర్ తో చర్చించిన శ్రీ సత్య సాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు పాలే జయరాంనాయక్, డిసి అశోక్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!