
ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి
కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పరిశీలించారు. వరద నీటిలో దిగి, బాధిత ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియం లో సమీక్షాసమావేశం నిర్వహించారు. శనివారపుపేట కాజ్ వే పై రూ.15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!