వాహనాలను తనిఖి చేసిన ఎస్సై

వాహనాలను తనిఖి చేసిన ఎస్సై

కర్నూలు  జిల్లా:  హోలగుంద మండలం  ఎల్లార్తి రోడ్డులో గల జూనియర్ కాలేజీ వద్ద వాహనముల తనిఖీ నిర్వహించినట్లు  ఎస్సై బాల నర్శిములు తెలిపారు.   రికార్డులు సరిగా లేని వాహనములకు జరిమానాలు విధించినట్లు  ఎస్సై బాల నరసింహులు తెలిపారు. వాహనదారులు  పత్రాలు , ఇన్సూరెన్స్  , డ్రైవింగ్ లైసెన్స్  హేల్మేంట్  తప్పని సరిగా ఉండాలని వాహన దారులకు    కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!