
పదవి విరమణ పొందిన ఎస్సై, ఏఆర్ఎస్ఐ లకు ఘన సన్మానం
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్
న్యూస్ వెలుగు, కర్నూలు క్రైం : సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. ఈ సంధర్బంగా శనివారం పదవి వీరమణ పొందిన ఎస్సై,ఏఆర్ ఎస్ ఐలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి,జ్ఞాపికలను అందజేశారు.పోలీసుశాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు.
పదవీ విరమణ పొందినవారిలో…కర్నూలు హెడ్ క్వార్టర్ ఎస్సై – ఆర్.శ్రీనివాసు