
అన్నదాన నిమిత్తం లక్ష చెక్కు అందజేత
విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వెంగల్రావునగర్, చిలకలూరి పేటకు చెందిన దాత నాగండ్ల అద్రిత్ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం పేరున రూ.1,00,000/-లును ఆలయ అధికారులను కలిసి చెక్కు రూపములో విరాళముగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!