పట్టణ నిరాశ్రయుల వసతి గృహన్ని పరిశీలించిన న్యాయమూర్తి

పట్టణ నిరాశ్రయుల వసతి గృహన్ని పరిశీలించిన న్యాయమూర్తి

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ మద్దూర్ నగర్ నందు గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి  గురువారం  మద్దూర్ నగర్ నందు గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి అక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించారు.అక్కడి వారిని అడిగి వారికీ అందించే భోజన వసతి సదుపాయలను గురించి తెలుసు కొని సంతృప్తి వక్తం చేసారు. కార్యక్రమంలో న్యాయ వాది రాంపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!