ఘనంగా పూర్వ  విద్యార్థుల సమావేశం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమావేశం

 కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ లో ఆదివారం జరిగిన ఎంహెచ్ఎఫ్ హై స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల్లో సమావేశం పదవ తరగతి పూర్తి చేసుకున్న మీరు తమ గురువులైన జయలక్ష్మి టీచర్, వసంత టీచర్, జాస్మిన్ టీచర్, విజయలక్ష్మి, సాలమ్మ టీచర్ సుధాకర్ పిఈటి మహబూబ్ ఓబులేసు, జిలాని లక్ష్మిరెడ్డి, గురువులను సన్మానించుకున్నారు. గురువులు మాట్లాడుతూ తీర్చిదిద్దీ ఉన్నత శిఖరాలకు తీసుకుని దాన్ని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మీరు పలికిన అవమానము మిమ్మల్ని మీ ప్రేమలో తడిపి ముద్దలు చేసిందని మేము ఇలాంటివి ఎప్పటికీ మరువలేమని ఇలాంటి కార్యక్రమాలు మాకు టానిక్ లాంటివని కొనియాడారు.ఇలాంటివి అభివృద్ధి చెందిన విద్యార్థులతో పాల్గొనడం చాలా ఆనందదాయంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు 30 సంవత్సరాల తర్వాత కూడా గురువులందరినీ గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు గురువులతో పాత జ్ఞాపకాలు అందరు కలిసి ఉండాలని కోరుకుంటూ గురువులు, విద్యార్థులు చాలా సంతోషించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!