వెయ్యిమందిని రక్షించిన రెస్క్యూ బృందం

వెయ్యిమందిని రక్షించిన రెస్క్యూ బృందం

ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాల కారణంగా హిమాలయాలలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన దాదాపు 1,000 మందిని రెస్క్యూ టీం  రక్షించారు.  ఇది పెద్దఎత్తున నష్టాన్ని కలిగించింది, ఈ ఘటనలో 12 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!