
ఘనంగా అమ్మవారికి కుంబోచవం
Srisailam News Velugu : మంగళవారం అమ్మవారికి కుంబోచవం సందర్బంగా అమ్మవారి కి ఆలయ ప్రగణంలో కుస్మాండ బలి ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అదికారులు వెల్లడించారు. అమ్మవారిని చేసేందుకు పెద్ద ఎత్తున బక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు . ఈ కార్యక్రమలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏవో వెల్లడించారు. శ్రీ భ్రమరాంబికా అమ్మ నిజరూప దర్శనం నిర్వహించినట్లు ఏవో తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!