
అమ్మవారిని దర్శించుకున్న నటుడు తనికెళ్ళ భరణి
న్యూస్ వెలుగు విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ప్రముఖ చిత్ర నటులు తనికెళ్ళ భరణి దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం తనికెళ్ళ భరినికి ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదములు,శేషవస్త్రము, చిత్రపటం, పుస్తకములు అందజేసినట్లు తెలిపారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామి వారి కీర్తనలు ఆలపించారు.
Was this helpful?
Thanks for your feedback!