
కాలనీకి గ్రావెల్ వేయండి సారూ…
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని నేరణికి గ్రామంలోని గుంతలు ఏర్పడి బురదమయంగా ఉన్న బిసి కాలనీకి గ్రావెల్ వేయించాలని సోమవారం తహసీల్దార్ ప్రసాద్ రాజ్ ను కాలనీ వాసులు కోరారు.ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ పండుగ సందర్భంగా ప్రజలు రాకపోకల సందర్భంలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda