వరద బాధితులకు ఆత్మకూరు పూర్వ విద్యార్థులు 50వేలు విరాళం

వరద బాధితులకు ఆత్మకూరు పూర్వ విద్యార్థులు 50వేలు విరాళం

ఆత్మకూరు, న్యూస్ వెలుగు ; విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడానికి తమ వంతుగా ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల89-90 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమ అసోసియేషన్ సభా-90 తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి అందజేశారు.సభా అధ్యక్షులు యుగందర్ రెడ్డి, సెక్రెటరీ మగ్బుల్ భాష, ట్రెజరర్ హిదాయతుల్లా, మన్సూర్ వలి, దాస్ ,శివ కేశవ, రామచంద్రుడు, శ్రీను, అన్వర్ గంగయ్య సంజీవరాయుడు, రమేష్ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!