
రాజా వంశీయులకు సన్మానం
 హోళగుంద,న్యూస్ వెలుగు: హాలహరివి మండలం జంగమర హొసళ్ళి గ్రామంలో సోమవారం శ్రీ అజాత శంభులింగ శివాచర్య మహస్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కాశీ జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమంలో హోళగుంద కు మండల కేంద్రానికి చెందిన రాజా వంశీయులు శివశంకర్ గౌడ,సిద్దార్థ్ గౌడలను కాశీ జగద్గురువుల శ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచర్యులను శాలువ పూలమాలలతో సత్కరించారు.
హోళగుంద,న్యూస్ వెలుగు: హాలహరివి మండలం జంగమర హొసళ్ళి గ్రామంలో సోమవారం శ్రీ అజాత శంభులింగ శివాచర్య మహస్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కాశీ జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమంలో హోళగుంద కు మండల కేంద్రానికి చెందిన రాజా వంశీయులు శివశంకర్ గౌడ,సిద్దార్థ్ గౌడలను కాశీ జగద్గురువుల శ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచర్యులను శాలువ పూలమాలలతో సత్కరించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda