
అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏ.వి రాజమౌళి, ఐఏఎస్ దంపతులు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా అదనపు కమీషనర్, ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!