
బాలలకు శుభాకాంక్షలు తెలిపిన :ఏపీ గవర్నర్
అమరావతి; నేడు బాలల దినోత్సవం సందర్భంగా..ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాలలకు శుభాకాంక్షలు తెలిపారు.భారత ప్రధమ ప్రధాని భారత రత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా బాలల దినాన్ని జరుపుకుంటున్నామన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!