
అప్పుస్మ ఆలూరు యూనిట్ జనరల్ బాడీ సమావేశం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఆదివారం నేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు అప్పుస్మ ఆలూరు యూనిట్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అపుస్మ లీగల్ సెల్ స్టేట్ మెంబర్ నాగార్జున,కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్,కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ గురునాథ్, ఎమ్మిగనూరు యూనిట్ మొహబూబ్,ఆదోని యూనిట్ సెక్రటరీ గిరిరాజులు,రామలింగయ్య,రఘురాం హాజరైయ్యారు.అలాగే ఈ సమావేశంలో పాఠశాల యొక్క సమస్యల పరిష్కారం సూచించారు. వక్తలు విద్య యొక్క ప్రాముఖ్యతను,పాఠశాల యొక్క ప్రాధాన్యతను,పాఠశాల నిర్వహణ వ్యవస్థ గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల కరెస్పండెన్లు,ఉపాద్యాయులు మల్లికార్జున,గోపీనాథ్,చిదానంద,షేక్షవలి,అబిబుల్లా,లక్ష్మణ,వీరెష్,పవన్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda