
అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఏర్పాట్లు
అమరావతి, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి CK కన్వెన్షన్ లో..ఈనెల 22,23 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై..రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు,ఎన్టిఆర్,కృష్ణా,గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
Was this helpful?
Thanks for your feedback!