
బీసీ కార్పొరేషన్ ఇంటర్వ్యూ
హోళగుంద, న్యూస్ వెలుగు; మండలంలోని బిసి కార్పొరేషన్ క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 24. 02.2025 వ తేదీన అనగా సోమవారం ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయం నందు బ్యాంక్ మేనేజర్ లతో దరఖాస్తుదారులు పరిశీలనార్ధం సమావేశం నిర్వహించబడును. కావున దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు హాజరు కావలసినదిగా కోరడమైనది. ఎంపీడీవో విజయ లలిత విలేకరులకు తెలియజేశారు
Was this helpful?
Thanks for your feedback!