
చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలి
హోళగుంద, న్యూస్ వెలుగు; మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో శుక్రవారం నంద్యాల జిల్లాలో గెలిచారని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇందు ఎనిమిదో తరగతి విద్యార్థి భూమిక కబడ్డీ పోటీలో రాష్ట్రస్థాయి జరిగే కబడ్డీ పోటీలో ఎన్నుకోవడం జరిగిందని ఈనెల 27 28 29 తేదీల్లో రాయచోటి అన్నమయ్య జిల్లా లో జరగబోయే క్రీడల్లో హోళగుందపాఠశాల నుంచి ఎంపికైనట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు డు నజీర్ అహ్మద్ వ్యాయామ ఉపాధ్యాయుడికి అభినందించారు
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda