భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలి

భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలి

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఆదివారం ఎల్లార్తి గ్రామంలో సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో హాజరత్ షేక్షవలి సాహెబ్,హాజరత్ షాషావలి సాహెబ్ గంధం,ఊరుసు సందర్బంగా భక్తులకు మెరుగైన సౌకర్యలు కల్పించారు.ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు త్రాగునీటి,ఉచిత వైద్య శిబిరం,పారిశుధ్యం పనులు వంటి మెరుగైన సౌకర్యాలు కలిపించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో దర్గా ఈఓ ఇమ్రాన్,వర్క్ ఇన్స్పెకర్ సుహెల్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!