
మంత్రి నిమ్మల రామనాయుడుని కలిసిన భూమా అఖిల ప్రియా
న్యూస్ వెలుగు అమరావతి : అమరావతి సచివాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ , రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ , మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కలసి తమ నియోజకవర్గాల ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!