జిల్లాధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో యువనేత నారా లొకేష్  జన్మ దినవేడుకలు

జిల్లాధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో యువనేత నారా లొకేష్ జన్మ దినవేడుకలు

కర్నూలు, న్యూస్ వెలుగు;  తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రదానకార్యదర్శి, రాష్ట్ర మానవవనరులు, ఐ. టి. ఎలెక్ట్రానిక్స్, విధ్యాశాఖమాత్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు కె.యి. శ్యామ్కుమార్ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మంత్రాలయం నుండి యన్. రాఘవేంద్రారెడ్డి, పార్టీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, నాగరాజుయాదవ్, కె.వి. సుబ్బారెడ్డి, ఇతర నాయకులతోపాటు అత్యధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలిగటించిన తర్వాత స్థానిక విశ్వేశరయ్య నర్కిల్ నందు బారీకేకు కట్చేసి, ఆతర్వాత ప్రజలకు స్వీట్స్ పంచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావు తండ్రి నారా చంద్రబాబునాయుడు ఆదర్శంగా తీసుకొని అడుగుజాడల్లో వేయనిస్తూ తెలుగుదేశంపార్టీకి దిక్సూచిగా మారిన నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు రానున్న రోజులలో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలనీ, రాజకీయంగా తండ్రిని మించిన తనయుడు కావాలనీ, ఉన్నత శిఖరాలను అదిరోహించాలనీ మనస్పూర్తిగా భగవంతున్ని ప్రార్ధించారు. గడిచిన 5 సంవత్సరాల జగన్ రాక్షనపాలనను అడ్డుకొని తెలుగుదేశంపార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణకవచంగా మారీ నేనున్నానంటూ బరోసా కల్పిస్తూ పార్టీక్యాడర్ను కాపాడిన యువనాయకులు లోకేష్ గారనీ, జగన్ అరాచక పాలననుండి ప్రజలకు అండగా నిలువాలన్న ఉద్దేశంతో డిశంబర్ 27,2023న యువగళం పాదయాత్రను చేపట్టారనీ, వారు ప్రజలకు చేరువవుతున్నారన్న అక్కనుతో జగన్మోహన్రెడ్డి వారిని నిలువరించేందుకు బ్రిటీష్ కాలం నాటి జి.ఓ. నెం. 1ని తీసుకొని వచ్చారనీ, అయితే శ్రీ నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వెంటబెట్టుకొని ముందుకు వెల్లి జగన్ తెచ్చిన చీకటి జి.ఒ.ను న్యాయంస్థానం ద్వారా రద్దు చేయించగలిగారనీ, కనీసం వారు మాట్లాడేందుకు మైకును కూడా ఉపయోగించుకోకుండా చేసిన జగన్ కు ధీటుగా సమాదానమిస్తూ ఎండనకా, వాననకా, ప్రజలకు చేరువయ్యారనీ, వారిచ్చిన బరోసాతోనే రాష్ట్ర ప్రజలు మే 13, 2024న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.సి.పి.ని చిత్తుగా ఓడించి తెలుగుదేశంపార్టీకి పట్టంకట్టారనీ, కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేనివదంగా 12 యం.యల్.ఎ. సీట్లు, 2 యం.పి. స్థానాలను సాధించడంలో లోకేష్ గారి పాదయాత్ర ఎంతో ఉపకరించిందనీ గర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి ఒప్పించి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్నారనీ, మంత్రిగా అధికారికంగానే కాక తెలుగుదేశంపార్టీలో కార్యకర్తల కోసం అహర్నిషలు పాటుపడుతున్నారనీ, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివధింగా తెలుగుదేశంపార్టీకి కార్యకర్తలను తయారు చేశారనీ, అదినేత గౌ,, శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశంతో తేది 20-102-204న చేపట్టిన పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని గతంలో మున్నెన్నడూ లేనివిధంగా కోటికి పైగా పార్టీ సభ్యత్వం పూర్తిచేసి రికార్డు సృష్టించారనీ, పార్టీ నభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 5 లక్షల మేరకు వారి కుటుంబాలకు అందించేందుకు ప్రమాదబీమా అందేలా నిర్ణయించారనీ, అలాగే వారి పిల్లల విద్యకోసం యన్.టి.ఆర్. ట్రస్టు ద్వారా చదువునందిస్తున్నారనీ, కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నా వారిని ఆదుకోవడం జరగుతుందనీ, దీనికి కారణం శ్రీ నారా లోకేష్ గారేనని తెలిపారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధిఅవకాశాలు కల్పించేందుకై రాష్ట్రాన్ని పరిశ్రమలను రప్పించడంలోను పట్టుదలతో సాధిస్తున్నారనీ, మంత్రి టి.జి. భరత్ గారు కర్నూలు జిల్లాకు పరిశ్రమలును తీసుకొని వచ్చేందుకు లోకేష్ గారు ఎంతో చొరవతీసుకొంటున్నారనీ అన్నారు.పత్తికొండ నియోజకవర్గం, వెల్దూర్తి మండలం, సూదపల్లె గ్రామమునకు చెందిన శ్రీమతి మర్రెడ్డి రమణమ్మ గారి ఆరోగ్య, నిమిత్తం శ్రీ నారా లోకేష్ గారు 4. లక్షల 52 వేల రూపాయల ఆర్థిక నసాయము చెక్కును అందజేసి యం.యల్.ఎ. కె.యిన శ్యామ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు యన్. అబ్బాన్, బి.రామాంజనేయులు, పద్మలతారెడ్డి, స్వామిరెడ్డి, పార్టీ నాయకులు వెల్లూర్తి మండలం జె.వుల్లయ్య, దాపెట్టి శ్రీను, కె. నాగేంద్ర, యస్.నవీన్, కె.మహెష్గౌడ్, జె. తిరుపాల్బాబు, యస్.కె. బషీర్, నందిమధు, ఎల్లప్ప, అశోక్, నర్సింహులు, కె. చంద్రకాంత్, గున్నా మార్క్, పత్రం రామక్రిష్ణుడు, విజయలక్ష్మి, లక్ష్మీరెడ్డి, బాస్కరరెడ్డి, గణేష్, టి.వి.రవిశర్మ, పాలారాజ్, బాలవెంకటేశ్వరరెడ్డి, బెత క్రిష్ణ, మొదలగు వారితోపాటు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!