బొలోరో ద్విచక్ర వాహనం డీ దంపతులు ఇద్దరు దుర్మరణం

బొలోరో ద్విచక్ర వాహనం డీ దంపతులు ఇద్దరు దుర్మరణం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అతని భార్య సుమ ఇద్దరు యాడికి

గ్రామానికి బట్టల కోసం వెళ్లి బైక్ పై వస్తుండగా కిష్టపాడు దగ్గర బులోరా వారు వస్తున్న బైకును ఢీకొట్టడంతో రాజశేఖర్ ఆయన భార్య సుమ అక్కడికక్కడే మరణించారు ఇంకా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Author

Was this helpful?

Thanks for your feedback!