శ్రీ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం  పనుల చెక్కు అందచేత

శ్రీ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనుల చెక్కు అందచేత

విజయవాడ, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆదివారం రెడ్ల బజారు, సంగడిగుంట, గుంటూరు కు చెందిన పీరం శ్రీనివాస రెడ్డి  వారి కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనుల నిమిత్తం ఆలయ కార్యనిర్వాహనాదికారి కె.ఎస్ రామరావు ని కలిసి రూ. 1,01,116/- లను చెక్కు రూపములో అందజేశారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా, ఆలయ ఈవో వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!