Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు

జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు

ఉత్తరాఖండ్‌; ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 ... Read More

టీటీడీ బోర్డు మెంబర్స్‌ వీరే.. తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

టీటీడీ బోర్డు మెంబర్స్‌ వీరే.. తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

తిరుమల: టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో ... Read More

గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర

గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: ఏపీలో మద్యం దుకాణాలను  పారదర్శకంగా కేటాయించామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర  తెలిపారు. ఇప్పటికే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.గీత కార్మికులకు  340 ... Read More

ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి..!

ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి..!

ఏలూరు; దీపావళి సందర్భంగా అందరూ సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ... Read More

ఘనంగా డాక్టర్ పుల్లన్న తృతీయ వర్ధంతి 

ఘనంగా డాక్టర్ పుల్లన్న తృతీయ వర్ధంతి 

 కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలో టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన ... Read More

అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం సమావేశం

అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం సమావేశం

అధ్యక్షులు ఎం.కె.రంగస్వామి ఆధ్వర్యంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. కర్నూలు, న్యూస్ వెలుగు; బుధవారం శ్రీశైలం చేరుకున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు వారు ముందుగా శ్రీ భ్రమరాంబ ... Read More

పోలీస్ అమరులను స్మరించుకొని రక్తదానం చేసిన టూ టౌన్ సిఐ యుగంధర్ 

పోలీస్ అమరులను స్మరించుకొని రక్తదానం చేసిన టూ టౌన్ సిఐ యుగంధర్ 

పొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా స్థానిక పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదానo శిబిరం నిర్వహించడం జరిగింది. టూ టౌన్ సిఐ ... Read More