Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

ఆర్థిక సహాయం అందించిన తారక్ చేయూత ట్రస్ట్ ప్రెసిడెంట్ అంకె రామాంజి

ఆర్థిక సహాయం అందించిన తారక్ చేయూత ట్రస్ట్ ప్రెసిడెంట్ అంకె రామాంజి

ధర్మవరం, న్యూస్ వెలుగు;అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి సంబంధించిన అనిజ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులో గల బసవతారకం హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లడానికి ... Read More

 నేడు పెండేకల్ గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పార్టీ సభ్యత్వంతో ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా... మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తుగ్గలి, న్యూస వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ... Read More

కౌమారుల మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం

కౌమారుల మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీ లక్ష్మి,డాక్టర్ రాగిణిల ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ ... Read More

ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల కేంద్రమైన తుగ్గలి నందు గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహించిన జయలక్ష్మి పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ... Read More

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ వి.రత్న

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ వి.రత్న

పుట్టపర్తి, న్యూస్ వెలుగు;శ్రీ సత్య సాయి జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు,పాత్రికేయులకు జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ దీపావళి ... Read More

కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఖరీఫ్ సీజన్‌- 2024 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతీ రుతుపవనాల సీజన్‌లో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, ... Read More

సేంద్రియ ఎరువులు ముద్దు రసాయన ఎరువులు వద్దు

సేంద్రియ ఎరువులు ముద్దు రసాయన ఎరువులు వద్దు

రైతు అవగాహన సదస్సును నిర్వహించిన నవభారత్ ఫర్టిలైజర్స్ మైలవరం, న్యూస్ వెలుగు; పంటసాగులో రసాయన ఎరువులు అధికంగా వాడకం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతాయి. రసాయన ఎరువుల వాడకం ... Read More