Category: Andhra Pradesh
Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.
ప్రత్యేక వైద్య సౌకర్యల ఏర్పాటుకు ఆదేశం: డా.సి.ప్రభాకర రెడ్డి
కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15న జరగబోయే గణేష్ నిమజ్జనం సందర్భంగా ... Read More
దసరా ఉత్సవాలను అధికారుల సమన్వయంతో పనిచేయాలి
విజయవాడ, న్యూస్ వెలుగు ; అక్టోబర్ 3 వ తేదీ నుండి నిర్వహించనున్న దసరా శరనవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి యిబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ... Read More
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
హొళగుంద,న్యూస్ వెలుగు ; నీతి ఆయోగ్ ద్వారా adip స్కీం లో భాగంగా అస్పిరేషనల్ హోళగుంద బ్లాక్లో 17 సెప్టెంబర్ 2024న దివ్యాంగులకు సహాయాలు ఉపకరణాల పంపిణీ చేశారు. ... Read More
నేడు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి రాక
హోళగుంద, న్యూస్,వెలుగు: నేడు హోళగుందకు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి పార్టీ కార్యకర్తల సమావేశానికి విచేస్తున్నారని వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా పాత్రికేయులకు తెలిపారు.కావున మండలంలోని వైసిపి సీనియర్ ... Read More
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
హోళగుంద,న్యూస్,వెలుగు:మండల పరిధిలోని నేరణికి తండా గ్రామానికి చెందిన కృష్ణ నాయక్ శుక్రవారం మృతిచెందాడు.ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులుర్పించారు.అనంతరం ... Read More
ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు లో కేంద్ర జోక్యం కుట్రపూరితం
హొళగుంద, న్యూస్,వెలుగు: భారతీయ ముస్లిముల ధార్మిక సంపద సంస్థ "ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు" లో అనవసర జోక్యంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇస్లాం ధర్మపు ధార్మిక ... Read More
ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రత పై అవగాహన
మైలవరం, న్యూస్ వెలుగు; కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో జంగం కాలనీలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఫ్రైడే- డ్రైడే విష జ్వరాలు కార్యక్రమాన్ని ... Read More

