Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

విద్యార్థులను అభినందించిన సీఎం చంద్రబాబు

విద్యార్థులను అభినందించిన సీఎం చంద్రబాబు

అమరావతి : గుంటూరు లోని డాక్టర్ కె.ఎల్.పి.పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 1,84,500 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు. ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఆ విరాళాన్ని స్వీకరించి చిన్నవయసులోనే ... Read More

వరదనష్టంపై కేద్రానికి నివేధిక అందించిన కేంద్రమంత్రి

వరదనష్టంపై కేద్రానికి నివేధిక అందించిన కేంద్రమంత్రి

ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లో భారీవర్షాలకు దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రెండు రాష్ట్రాల్లో పర్యటించి వరద ముంపు ప్రాంతాలల్లో ... Read More

స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకోవాలి

స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకోవాలి

డోన్,న్యూస్ వెలుగు;  సెప్టెంబర్ 11 న స్వాతంత్ర్య సమరయోధుడుగాంధేయవాది శ్రీ వినోభా భావే గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యంలో ... Read More

16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం!

16 ఏండ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం!

వయోపరిమితి విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచన న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ దానికి బానిలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ... Read More

హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు

హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు

హైదరాబాద్,న్యూస్ వెలుగు ;హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు.18 మంది యువతీయువకులను అదుపులోకి ... Read More

వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కు అందజేత

వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కు అందజేత

 వైకుంఠం శివ ప్రసాద్,జ్యోతి హోళగుంద, న్యూస్,వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, టిడిపి మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయల ... Read More

హుండి డబ్బులు మాయం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి

హుండి డబ్బులు మాయం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి

ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మానూరు శ్రీనివాసులు హోళగుంద, న్యూస్,వెలుగు: రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయం హుండి డబ్బులు ఆలయ కమిటీ ... Read More