Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

దేవరగట్టు హుండి లెక్కింపు

దేవరగట్టు హుండి లెక్కింపు

హోళగుంద, న్యూస్,వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి కొండ పై ఉన్న హుండిని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు,గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు ... Read More

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ను దర్శించుకున్న హీరో సాయిధరంతేజ్ 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ను దర్శించుకున్న హీరో సాయిధరంతేజ్ 

ఇంద్రకీలాద్రి, విజయవాడ న్యూస్ వెలుగు ;శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన ప్రముఖ కధానాయకుడు సాయి ధరంతేజ్ ..వీరికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ... Read More

నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా  జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్

నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా  జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్

నంద్యాల,న్యూస్ వెలుగు;  జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ ను నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా నియమిచ్చిన  ఏపీసీసీ అధ్యక్షురాలు  షర్మిల రెడ్డి  ఇచ్చిన భాధ్యతను  తప్పకుండా మరింత ప్రజలకు ... Read More

సిఐటియు నుంచి ఏఐటీయూసీలోకి చేరిన మున్సిపల్ కార్మికులు

సిఐటియు నుంచి ఏఐటీయూసీలోకి చేరిన మున్సిపల్ కార్మికులు

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు మున్సిపాలిటీ నందు పనిచేయుచున్న సిఐటియు యూనియన్ పారిశుధ్య కార్మికులు స్థానిక నాయకులు గంగాధర్ ప్రతాప్ రాజేష్ యాకోబ్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది ... Read More

నిత్యావసర సరుకులు పంపిణి చేసిన మరియా చారిటబుల్ ట్రస్ట్ 

నిత్యావసర సరుకులు పంపిణి చేసిన మరియా చారిటబుల్ ట్రస్ట్ 

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ; ఈ సందర్బంగా మరియా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కేసీ పాములేటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని విజయవాడ నగరం అజిత్ సింగ్ కాలనీలో ... Read More

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోండి : రైతు సంఘం

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోండి : రైతు సంఘం

పత్తికొండ : రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తేందే తప్ప రైతు సంక్షేమానికి ఎలాంటి మేలు చేయలేదని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం  జొన్నగిరిలో పర్యటించారు. అప్పుల ... Read More

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

అమరావతి :   భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ... Read More