Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాణించాలి

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాణించాలి

 జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు  కర్నూలు, న్యూస్ వెలుగు;  నేటి నుంచి 25వ తేదీ వరకు అనంతపూర్ జిల్లా నార్పల లో జరగబోయే 43వ సబ్ జూనియర్, ... Read More

ఆధానీ కంపిని పై దాడి చేసింది వైసీపీ కాదు… ఎన్డీఏ కూటమి నాయకులే..

ఆధానీ కంపిని పై దాడి చేసింది వైసీపీ కాదు… ఎన్డీఏ కూటమి నాయకులే..

 మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; శుక్రవారం నాడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి శాసనమండలి ప్రాంగణంలో మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గ ... Read More

కేంద్ర ప్రభుత్వ విధానాలపై 26న కలెక్టరేట్ ర్యాలీ 

కేంద్ర ప్రభుత్వ విధానాలపై 26న కలెక్టరేట్ ర్యాలీ 

సభలను జయప్రదం చేయండి:సీఐటీయూ జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కేంద్రంలో ఉన్న బిజెపి తగ్గిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంకిన ప్రభుత్వం అయినా తమ విధానాల్లో మార్పు లేదని స్పష్టంగా ... Read More

కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించిన  కళాశాల సిబ్బంది

కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించిన  కళాశాల సిబ్బంది

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి విద్యార్థులు కళాశాలకు రావడానికి గ్రౌండ్లో ఆటలు ఆడుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని గ్రహించిన ... Read More

రాష్ట్రంలో జాంబవంతుని మొదటి విగ్రహ ప్రతిష్ట

రాష్ట్రంలో జాంబవంతుని మొదటి విగ్రహ ప్రతిష్ట

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గంలోని ధర్మాపురం గ్రామం వద్ద ఉన్న శివుని ఆలయం ప్రాంగణంలో మూడు అడుగుల జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. జాంబవంతుడు బ్రహ్మ ... Read More

గుడిసె దగ్ధం..5 లక్షల ఆస్తి నష్టం

గుడిసె దగ్ధం..5 లక్షల ఆస్తి నష్టం

బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు : మండలంలోని జీసీ పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు పూడి గుడిసే దగ్ధమై బంగారం నగదు అగ్నికి ఆహుతైన సంఘటన శుక్రవారం ఉదయం చోటు ... Read More

రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

బండి ఆత్మకూరు, న్యూస్ న్యూస్:  ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తోళ్ల మంజునాథ్ ను కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం శ్రీశైలం నియోజకవర్గం ... Read More