Category: News
Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.
సమయపాలన పాటించని బొల్లవరం గ్రామ సచివాలయ సిబ్బంది..!
కల్లూరు, న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో సచివాలయంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 11 గంటలైనా సచివాలయ తలుపులు తెరవడం ... Read More
నిత్య ఆర్జిత సేవలను పరిశీలించిన ఆలయ ఈవో కె.ఎస్ రామరావు
విజయవాడ, న్యూస్ వెలుగు; దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం సందర్బంగా ఉదయం నుండి అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు..పెద్ద సంఖ్యలో నిత్య ఆర్జిత సేవలలో పాల్గొన్న ... Read More
దుర్గామల్లేశ్వర స్వామికి బంగారు నెక్లెస్ అందజేత
విజయవాడ, న్యూస్ వెలుగు; ,శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,మొగలరాజపురం, విజయవాడ కు చెందిన మురిగిపూడి వెంకటేశ్వర రావు మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం ఆలయ ఈవో ... Read More
నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు; ఈ నెల 28వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో "ప్రజా ఫిర్యాదుల ... Read More
మక్కా మసీదులో దొంగతనం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని భోజనం గ్రామంలో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మక్కా మసీదు కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాను ధ్వంసం కొంత నగదును ... Read More
భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు లో భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన కర్నూలు జిల్లా ... Read More
మెట్రో రైలు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం
తెలంగాణ : హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్- శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్నగర్.. మొత్తం 76.4 ... Read More

