Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నియామకం.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నియామకం.

ఉత్తర్వులు జారీ చేసిన భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఏలూరు, న్యూస్ వెలుగు; కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ ... Read More

రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు

రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని బండి ఆత్మకూరు తాసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. మండలంలోని శనివారం నారాయణపురం చిన్నదేవలాపురం ... Read More

రామయ్య సన్నిధిలో 11వ బెటాలియన్ కమాండెంట్

రామయ్య సన్నిధిలో 11వ బెటాలియన్ కమాండెంట్

ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; రెండవ అయోధ్యగా పేరుపొందిన ఆంధ్ర భద్రాచలంగా పిలువబడే ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని సన్నిధికి శనివారం భాకరాపేట 11వ బెటాలియన్ కమాండెంట్ ... Read More

జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాలకు అనుమతి

జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాలకు అనుమతి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు : జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లకు జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ... Read More

ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలి; మంత్రి టి.జి భ‌ర‌త్

ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలి; మంత్రి టి.జి భ‌ర‌త్

టిజివి సంస్థ‌ల త‌రుపున మున్సిపాలిటీకి హైపో ద్రావ‌ణం ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని చెప్పిన మంత్రి దోమ‌ల నివార‌ణ‌కు అధికారులు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం నగరపాలక అధికారులతో రాష్ట్ర‌ ... Read More

గడియారం హాస్పిటల్లో వసతులు కల్పించండి

గడియారం హాస్పిటల్లో వసతులు కల్పించండి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరం నందలి గడియారం హాస్పిటల్ నందు వసతులు కల్పించాలని కోరుచూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ... Read More

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కురువ సంఘం  రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సిఎం చంద్రబాబు నాయుడుకి   వినతిపత్రం పంపినట్లు కర్నూలు ... Read More