Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

తెలుగు సినీ పరిశ్రమ విజయవాడకు తరలి రావాలి : మంత్రి కందుల దుర్గేశ్‌

తెలుగు సినీ పరిశ్రమ విజయవాడకు తరలి రావాలి : మంత్రి కందుల దుర్గేశ్‌

విశాఖపట్నం ; ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు ... Read More

వతన్ కో జానో ఇతివృత్తంతో…. కశ్మీరీ యూత్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమం

వతన్ కో జానో ఇతివృత్తంతో…. కశ్మీరీ యూత్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమం

 గుంటూరు; జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వతన్ కో జానో ఇతివృత్తంతో కశ్మీరీ యూత్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా కశ్మీరీ యువత అభిప్రాయాలను విజయవాడ ... Read More

 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం గోడపత్రిక విడుదల

 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం గోడపత్రిక విడుదల

హోళగుంద,న్యూస్ వెలుగు: పశు సంరక్షణ సమాచారం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 25 నుండి 28/02/2025 వరకు ప్రతి గ్రామంలో 21వ అఖిల భారత ... Read More

ఉచిత ఆధార్ కేంద్రం గడువును  పొడిగించాలి 

ఉచిత ఆధార్ కేంద్రం గడువును  పొడిగించాలి 

హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆధార్ కేంద్రం గడువులు పొడిగించాలని శుక్రవారం టిడిపి సీనియర్ నాయకులు గాలి వీరభద్ర గౌడ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ ... Read More

గ్రామసభల ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారం

గ్రామసభల ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారం

    తహశిల్దార్ సతీష్ కుమార్ హోళగుంద, న్యూస్ వెలుగు: రైతుల సమస్యల పరిష్కారమే రెవెన్యూ గ్రామ సభల ధ్యేయమని తహసిల్దార్ సతీష్ కుమార్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని ... Read More

చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలి

చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలి

హోళగుంద, న్యూస్ వెలుగు;  మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో శుక్రవారం నంద్యాల జిల్లాలో గెలిచారని జిల్లా స్థాయి నుంచి ... Read More

ఘనంగా నేషనల్ ఆక్యుపంచర్ డే వేడుకలు

ఘనంగా నేషనల్ ఆక్యుపంచర్ డే వేడుకలు

గుంటూరు, న్యూస్ వెలుగు; ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ మందుల అవసరం లేని ఆరోగ్య విధానం అలవర్చుకోవాలని ఆస్పా భారత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ... Read More