
ముద్దటమాగి గ్రామంలో సీసీ రోడ్డు పనులు
హొళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలోని ముద్దటమాగి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆదేశాల మేరకు జిల్లా 
 పరిషత్ నిధుల కింద రూ.5 లక్షలతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కురువ బుజ్జమ్మ ఆధ్వర్యంలో మారెమ్మ అవ్వ గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ చక్రవర్తి,వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా,జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,సర్పంచ్ తనయుడు రమేష్,నాయకులు సిద్దప్ప,గాదిలింగ,పంపన్న,మల్లికార్జున,లక్ష్మన్న,వన్నూరుప్ప,దేవన్న తదితరులు పాల్గొన్నారు.
పరిషత్ నిధుల కింద రూ.5 లక్షలతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కురువ బుజ్జమ్మ ఆధ్వర్యంలో మారెమ్మ అవ్వ గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ చక్రవర్తి,వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా,జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,సర్పంచ్ తనయుడు రమేష్,నాయకులు సిద్దప్ప,గాదిలింగ,పంపన్న,మల్లికార్జున,లక్ష్మన్న,వన్నూరుప్ప,దేవన్న తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda